Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 20 కేసులు పైబడిన ప్రాంతాలున్నాయో అంతే... స్థానిక లాక్ డౌన్

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (19:21 IST)
ఏపీలో 20 కేసులు అధిగమించిన ప్రాంతాలకు స్థానిక లాక్ డౌన్ ఆంక్షలు విధించింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా  తిరుపతి, పుత్తూరు, శ్రీకాలహస్తి, చిత్తూరు, తిరుపతి రూరల్, నగరి, సత్యవేడు, రేణిగుంట, మదనపల్లె, నిండ్ర, నారాయణవనం, నాగలాపురం, పిచ్చాటూరు, చంద్రగిరి, విజయపురం, ఏర్పేడు, కేవీబీపురం, వరదయ్యపాళెం, వికోట, గుడిపాల, కార్వేటి నగరం, పుంగనూరు ప్రాంతాలలో సుమారు 20 కరోనా కేసులు ఉన్నాయి.
 
ఇందులో తిరుపతి, నగరి, పుత్తూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు కేసుల సంఖ్య మరీ అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో లోకల్ లాక్ డౌన్ ప్రకటించనున్నట్లు కలెక్టర్ వివరించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments