Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే.. 'స్థానిక పోరు' నిర్ణయంపై ఇపుడు స్టే ఇవ్వలేం : ఏపీ హైకోర్టు

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (12:20 IST)
ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఆ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో మరోమారు చుక్కెదురైంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై స్టే ఇవ్వాలంటూ ఏపీ సర్కారు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. 
 
కాగా, గత మార్చి నెలలో ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. అనేక ప్రాంతాల్లో ఏకగ్రీవంగా అనేక మంది ఎన్నికయ్యారు కూడా. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఈ ఎన్నికలను వాయిదా వాయిదా వేశారు. ఆ తర్వాత ఈ ఎన్నికల కోసం జారీచేసిన నోటిఫికేషన్ కూడా రద్దు అయింది. 
 
ఈ క్రమంలో వచ్చే యేడాది ఫిబ్రవరిలో పంచాయతీ పోల్స్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, అందువల్ల ఈ ఎన్నికల నిర్వహణ నిర్ణయంపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టులో ఏపీ సర్కారు నోటిఫికేషన్ జారీచేసింది. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రస్తుత పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని వ్యాఖ్యానించింది. స్టే ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎన్నికల కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments