Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న రోజా - వంశీ.. ఎందుకు?

సెల్వి
శనివారం, 16 మార్చి 2024 (19:36 IST)
వైకాపా నుంచి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో తుది జాబితాను ప్రకటించడం జరిగింది. ఈ జాబితా ప్రకటన తర్వాత అత్యంత రిలీఫ్ అయిన ఇద్దరు నేతలు ఎవరంటే.. నగిరి ఎమ్మెల్యే రోజా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, రోజాకు నగిరి ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కకపోవచ్చని మీడియాలో లెక్కలేనన్ని ఊహాగానాలు వినిపించాయి. 
 
అదృష్టవశాత్తూ రోజా ఈరోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నగరి ఎమ్మెల్యే టిక్కెట్‌ను కాపాడుకోగలిగారు. వల్లభనేని వంశీ గత కొన్ని వారాలుగా ఏపీ రాజకీయాలలో ఎక్కడా కనిపించకపోవడంతో గన్నవరం ఎన్నికల పోరులో ఆయన స్థానంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ తనకు టికెట్ ఇస్తుందా లేదా అనే అనుమానంలో ఆయన వున్నట్లు తెలిసింది. ఆఖరికి గన్నవరం ఎమ్మెల్యే టిక్కెట్‌ను కూడా దక్కించుకోవడంతో వల్లభనేని వంశీ ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments