Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న రోజా - వంశీ.. ఎందుకు?

సెల్వి
శనివారం, 16 మార్చి 2024 (19:36 IST)
వైకాపా నుంచి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో తుది జాబితాను ప్రకటించడం జరిగింది. ఈ జాబితా ప్రకటన తర్వాత అత్యంత రిలీఫ్ అయిన ఇద్దరు నేతలు ఎవరంటే.. నగిరి ఎమ్మెల్యే రోజా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, రోజాకు నగిరి ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కకపోవచ్చని మీడియాలో లెక్కలేనన్ని ఊహాగానాలు వినిపించాయి. 
 
అదృష్టవశాత్తూ రోజా ఈరోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నగరి ఎమ్మెల్యే టిక్కెట్‌ను కాపాడుకోగలిగారు. వల్లభనేని వంశీ గత కొన్ని వారాలుగా ఏపీ రాజకీయాలలో ఎక్కడా కనిపించకపోవడంతో గన్నవరం ఎన్నికల పోరులో ఆయన స్థానంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ తనకు టికెట్ ఇస్తుందా లేదా అనే అనుమానంలో ఆయన వున్నట్లు తెలిసింది. ఆఖరికి గన్నవరం ఎమ్మెల్యే టిక్కెట్‌ను కూడా దక్కించుకోవడంతో వల్లభనేని వంశీ ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments