Webdunia - Bharat's app for daily news and videos

Install App

Liquor Price: సంక్రాంతికి మందుబాబులకు ఫుల్ కిక్కు.. రూ.99లకే క్వార్టర్‌ మద్యం

సెల్వి
మంగళవారం, 14 జనవరి 2025 (15:40 IST)
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీలోని చంద్రబాబు సర్కారు కొత్త మద్యం విధానం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రూ.99లకే క్వార్టర్‌ మద్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. సోమవారం వైన్స్‌లలో రూ.99లకే క్వార్టర్‌ లభించింది. దీంతో ప్రజలు మందు కిక్కులో మునిగారు. దీనికి తోడు సంక్రాంతికి మద్యం ధరలను తగ్గించింది. భోగి రోజే మద్యం ధరలు భారీగా తగ్గించింది. 
 
కోడిపందాలతోపాటు మద్యంలో ప్రజలు మునిగితేలేందుకు ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించింది. ఇందులో భాగంగా కొన్ని ప్రముఖ బీర్ల ధరలు కూడా తగ్గడంతో ఫుల్‌ కిక్కు ఇట్టే తగ్గించారు. దీంతో మందుబాబులు ఖుషీ అవుతున్నారు. ఏపీలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన పలు మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉండగా వీటిలో 10 బ్రాండ్ల ధరలు ఇప్పటికే తగ్గించారు. 
 
కాగా మరో ఆరు కంపెనీలు ధరలు తగ్గించడంతో తగ్గించిన ధరలతోనే మద్యం సరఫరా ప్రారంభమైంది. ఏపీలో రూ. 99లకే క్వార్టర్‌ మద్యానికి భారీ డిమాండ్ లభిస్తోంది. మద్యం విక్రయాలు జోరందుకోవడంతో మరిన్ని కంపెనీలు తాము కూడా ఇదే రేటుకు మద్యం అందిస్తామని ముందుకువస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments