Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలిపిరి బాటలో 300 కెమెరాలు.. 50 కెమెరాల్లో రికార్డైన చిరుతల సంచారం

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2023 (11:58 IST)
శ్రీవారిని దర్శించుకునేందుకు గాను భక్తులు ఉపయోగించే అలిపిరి నడిచేబాటలో చిరుతల సంచారం అధికంగా వున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ బాలికను చిరుత పొట్టనబెట్టుకుంది.

ఆపై జరిగిన ఆపరేషన్‌లో రెండు చిరుతలు చిక్కాయి. అలాగే భక్తులను చిరుతల బారి నుంచి కాపాడేందుకు అలిపిరి నడిబాటలో తిరుమల తిరుపతి దేవస్థానంతో కలిసి అటవీశాఖాధికారులు 30 మంది పర్యవేక్షణ కెమెరాలను అమర్చారు. అయితే ఇందులో నిన్న ఒక్కరోజులో 50 కెమెరాలలో చిరుతల సంచారం నమోదైంది.
 
50 కెమెరాల్లో చిక్కిన చిరుత బాలికను చంపినదేనా? లేక చిరుతలు ఎక్కువగా ఉన్నాయా? అనే దానిపై అధికారులు ముమ్మరంగా పర్యవేక్షిస్తున్నారు. కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల్లో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం రికార్డయింది. 
 
ఈ సందర్భంగా తిరుపతి వైల్డ్‌లైఫ్ మేనేజ్‌మెంట్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ఫుట్‌పాత్‌పై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. నిఘా కెమెరాల సాయంతో అడవుల్లో సంచరిస్తున్న చిరుతలను గుర్తించి ఫుట్‌పాత్‌లపై నుంచి తరిమికొట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రజలు, భక్తులు సహకరించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments