Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్.. రోడ్డుపై చిరుత.. హడలిపోయిన జనం.. చివరికి?

Webdunia
గురువారం, 14 మే 2020 (09:58 IST)
లాక్ డౌన్ కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. దీంతో అడవుల్లో నివసించే క్రూర మృగాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఆ మధ్య హైదరాబాదులో రోడ్లపై నెమళ్లు విహరిస్తూ కనిపించాయి. 
 
తాజాగా హైదరాబాద్‌లోని మైలార్దేవ్ పల్లిలోనపి అండర్ పాస్ బ్రిడ్జి వద్ద ఓ చిరుత కనిపించడంతో అందరూ హడలిపాయారు. జనాలు ఆందోళన చెందుతున్నారు. కానీ ఆ చిరుత గాయపడిందని.. అందుకే కదలలేని పరిస్థితిలో అలాగే కూర్చుండిపోయిందని చెప్తున్నారు. 
 
ఇక చిరుత దృశ్యాలు స్థానికులు సెల్‌ఫోన్‌లో బంధించారు. చిరుత సంచారంపై స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. అయితే ఈ చిరుత ఎక్కడ నుంచి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది వచ్చి విచారించిన తర్వాత తెలియనుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments