Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలికిరిలో మళ్లీ చిరుత?

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (09:13 IST)
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని కలికిరిలో మళ్లీ చిరుత కనిపించింది. కలికిరి నుంచి సీఆర్పీఎఫ్‌కు వెళ్లే దారిలోని బయ్యారెడ్డి చెరువు మొరవ వద్ద చిరుత కనిపించిందని కొండకావలిపల్లెకు చెందిన లక్ష్మయ్య తదితరులు చెప్పారు.

దీంతో బీట్‌ ఆఫీసర్‌ ప్రతాప్‌ తదితరులు చిరుత జాడ కోసం వెదుకులాట ప్రారంభించారు. సైనిక పాఠశాల మైదానంలో గత శుక్రవారం ఒక మేకను గుర్తుతెలియని జంతువు చంపి పడేసిన విషయం తెలిసిందే. ఆ మేక కొండకావలిపల్లెకు చెందిన కృష్ణయ్యది.

అయితే మేకను చంపినది చిరుత కాకపోవచ్చని అటవీ అధికారులు నాటు ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుతం మళ్లీ నాలుగు రోజుల వ్యవధిలోనే చిరుత కనిపించిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీంతో ఎఫ్‌బీవో ప్రతాప్‌, ఏఎఫ్‌బీవో జ్యోతి, గ్రామస్తులతో చిరుత పులి పాదముద్రల కోసం మంగళవారం రాత్రి వెతికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments