Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా కాలేజీలో లెక్చరర్ గొంతు కోసిన భర్త

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2022 (09:37 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం పట్టణంలోని కాలేజీ క్యాంపస్‌లో గురువారం ఓ మహిళా లెక్చరర్‌పై ఆమె భర్త గొంతు కోసి గాయపర్చాడు. ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. లెక్చరర్ అయిన సుమంగళిపై ఆ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సహాయం కోసం ఆమె కేకలు విన్న విద్యార్థులు ఆమెను రక్షించేందుకు అక్కడికి చేరుకున్నారు.
 
విద్యార్థులను చూడగానే దుండగుడు పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన సుమంగళిని ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కళాశాలలో కామర్స్‌ బోధించే సుమంగళి భర్త పరేష్‌ మధ్య కొన్ని సమస్యల కారణంగా విడివిడిగా ఉంటోంది.
 
ఆమె పరేష్‌పై గృహహింస కేసు పెట్టిందని, విడాకులు కూడా కోరిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. పరేష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గ్యాస్ సమస్య కారణంగానే బన్నీ హాజరుకాలేదు : అల్లు అరవింద్

Casting Couch: స్టార్ హీరో నుంచి ఆఫర్ వచ్చింది.. డ్రెస్సా-బికినీయా అనేది నా నిర్ణయం

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments