Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా కాలేజీలో లెక్చరర్ గొంతు కోసిన భర్త

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2022 (09:37 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం పట్టణంలోని కాలేజీ క్యాంపస్‌లో గురువారం ఓ మహిళా లెక్చరర్‌పై ఆమె భర్త గొంతు కోసి గాయపర్చాడు. ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. లెక్చరర్ అయిన సుమంగళిపై ఆ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సహాయం కోసం ఆమె కేకలు విన్న విద్యార్థులు ఆమెను రక్షించేందుకు అక్కడికి చేరుకున్నారు.
 
విద్యార్థులను చూడగానే దుండగుడు పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన సుమంగళిని ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కళాశాలలో కామర్స్‌ బోధించే సుమంగళి భర్త పరేష్‌ మధ్య కొన్ని సమస్యల కారణంగా విడివిడిగా ఉంటోంది.
 
ఆమె పరేష్‌పై గృహహింస కేసు పెట్టిందని, విడాకులు కూడా కోరిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. పరేష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments