Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మృతివనం వద్ద రామోజీకి వీడ్కోలు : కన్నీటితో సాగనంపిన కుటుంబ సభ్యులు - ఆభిమానులు

వరుణ్
ఆదివారం, 9 జూన్ 2024 (11:54 IST)
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత సీహెచ్.రామోజీ రావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం ముగిశాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనం వద్ద ఆయనకు కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బంది ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు. రామోజీ రావు కుమారుడు కిరణ్ అంతి సంస్కారాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య పోలీసుల గౌరవ వందనంతో రామోజీ రావు అంత్యక్రియలను పూర్త చేశారు. 
 
ఈ అంత్యక్రియలకు ఈనాడు, రామోజీ గ్రూపు సంస్థలకు చెందిన ఉద్యోగులు వందల సంఖ్యలో తరలివచ్చాయి. అంతిమ సంస్కారాల్లో తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నామా నాగేశ్వర రావు, వి.హనుమంతరావు, కేఆరు సురేశ్ రెడ్డి, సుజనా చౌదరి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 
 
కాగా, రామోజీరావు అంత్యక్రియలకు చంద్రబాబు హాజరయ్యారు. రామోజీ నిమాసం నుంచి సాగిన యాత్రలో ఆయన పాల్గొని రామోజీ రావు పాడె మోశారు. స్మతివనం వద్ద రామోజీకి కడసారి వీడ్కోలు పలికారు. పూలతో రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments