Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మృతివనం వద్ద రామోజీకి వీడ్కోలు : కన్నీటితో సాగనంపిన కుటుంబ సభ్యులు - ఆభిమానులు

వరుణ్
ఆదివారం, 9 జూన్ 2024 (11:54 IST)
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత సీహెచ్.రామోజీ రావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం ముగిశాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనం వద్ద ఆయనకు కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బంది ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు. రామోజీ రావు కుమారుడు కిరణ్ అంతి సంస్కారాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య పోలీసుల గౌరవ వందనంతో రామోజీ రావు అంత్యక్రియలను పూర్త చేశారు. 
 
ఈ అంత్యక్రియలకు ఈనాడు, రామోజీ గ్రూపు సంస్థలకు చెందిన ఉద్యోగులు వందల సంఖ్యలో తరలివచ్చాయి. అంతిమ సంస్కారాల్లో తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నామా నాగేశ్వర రావు, వి.హనుమంతరావు, కేఆరు సురేశ్ రెడ్డి, సుజనా చౌదరి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 
 
కాగా, రామోజీరావు అంత్యక్రియలకు చంద్రబాబు హాజరయ్యారు. రామోజీ నిమాసం నుంచి సాగిన యాత్రలో ఆయన పాల్గొని రామోజీ రావు పాడె మోశారు. స్మతివనం వద్ద రామోజీకి కడసారి వీడ్కోలు పలికారు. పూలతో రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామోజీ ఫిల్మ్ సిటీ అద్భుతం.. 2వేల ఎకరాలు.. 2500 సినిమాలు

వెకేషన్‌లో మెహ్రీన్.. ఓవర్ డోస్ గ్లామర్ షో.. ఫోటోలు వైరల్

ఉషాకిరణ్ సంస్థకు గౌవరం సమాజ కథలను వెలికి తీసిన ఘనత రామోజీరావుదే

చిత్ర సీమలో ఉషోదయ కిరణాలను ప్రసరింప చేశారు : నందమూరి బాలకృష్ణ

జగన్ అరాచకాల మనోవేదనతోనే రామోజీరావు ఆరోగ్యo క్షీణించింది: నిర్మాత నట్టి కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments