Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏమయ్యా... చంద్రబాబూ, ఇలా చేశావేందయ్యా...? 'అత్త' లక్ష్మీపార్వతి

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (18:11 IST)
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్థంతి లేదు.. జయంతి లేదు. కానీ లక్ష్మీపార్వతి మాత్రం నేరుగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్ళి నివాళులు అర్పించి నిరసన తెలిపారు. మీ గౌరవాన్ని, మీ పేరును చెడగొట్టేందుకు అల్లుడు చంద్రబాబునాయుడు కంకణం కట్టుకున్నాడంటూ ఒక పేజీ లెటర్ రాసి ఘాట్ వద్ద ఉంచింది లక్ష్మీపార్వతి. గంటపాటు మౌనంగా కూర్చుండి పోయింది. ఆ తరువాత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్సలు చేశారు.
 
నైతిక విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. ప్రజలను మోసగించడం.. నెరవేరని హామీలివ్వడం.. వెన్నుపోట్లు పొడవడం ఇలా ఒకటేమిటి. అన్నీ చంద్రబాబుకు బాగా తెలుసు. చనిపోయిన వ్యక్తి ఆత్మ క్షోభించేలా ప్రవర్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ పార్టీతో కలిసినందుకు సంతోషపడేవారని బాబు చెప్పడం నాకు కోపాన్ని తెప్పిస్తోంది.
 
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టీని చంద్రబాబు ఏ విధంగా కాంగ్రెస్‌తో స్నేహం చేస్తారు. నా దృష్టిలో చంద్రబాబు నాయుడు అలా అయిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments