Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మీడియా కెమేరాలు చూసి పరుగెత్తిన లగడపాటి... ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (20:40 IST)
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కి పరుగులుపెట్టడం కొత్తేమీ కాదు. కాకపోతే ఈసారి తిరుమలలో పరుగులు పెట్టారు. ఇంతకీ అసలు విషయం ఏంటో ఆయన మాటల్లోనూ చూద్దాం... నాకు బుద్ధొచ్చింది. కాదు..కాదు.. బుద్ధి వచ్చేలా చేశాడు వెంకన్న స్వామి. మళ్ళీ బుద్థుంటే రాజకీయాలను తిరుమలలో మాట్లాడను.
 
నాకు ముందే తెలుసు. రాజకీయాల గురించి తిరుమలలో మాట్లాడితే ఏదో ఒకటి జరుగుతుందని బాగా తెలుసు. కానీ తప్పు చేశా. తెలంగాణా ఎన్నికల ఫలితాలపై నేను ఒక సర్వే చేసి ఆ విషయాన్ని బయట పెట్టాను. అదంతా రివర్సయ్యింది.
 
నాకెందుకో తిరుమలకు వచ్చినప్పుడల్లా అదే గుర్తుకు వస్తోంది. నేను సర్వే వివరాలు చెప్పిన తరువాత రెండుసార్లు తిరుమలకు వచ్చా. భక్తులను చూస్తేనే నాకు గిల్టీగా ఉంది... అంటూ పరుగులాంటి నడకతో చెప్పారు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్. తిరుమల శ్రీవారిని దర్సించుకున్న లగడపాటి మీడియా ప్రతినిధులను చూసి పరుగులు పెట్టారు. కారు ఎక్కే ముందు ఈ విషయాన్ని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments