Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల ఆక్టోపస్.. ఎన్నికల పంచాంగం.. ఏపీలో సైకిల్... తెలంగాణలో కారు

Webdunia
శనివారం, 18 మే 2019 (18:32 IST)
ఆంధ్రా ఆక్టోపస్ కాదు కాదు.. తెలుగు రాష్ట్రాల ఆక్టోపస్ అని చెప్పుకోవాల్సిన మాజీ కాంగ్రెస్ నేత, పారిశ్రామిక వేత్త లగడపాటి రాజగోపాల్.. ఎన్నికల ఫలితాలపై సర్వే నిర్వహించారు. ఈ మేరకు శనివారం మీడియా సమావేశంలో సర్వేలో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనే అంశాన్ని బయటపెట్టారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రజలు ఓటేశారని లగడపాటి చెప్పుకొచ్చారు. ఆంధ్రా డబ్బుల్లేని లోటు బడ్జెట్ ప్రాంతం కాబట్టి తెలుగు ప్రజలకు సైకిలే దిక్కైందని చెప్పారు. 
 
అలాగే తెలంగాణ మిగులు బడ్జెట్ వున్న ప్రాంతం కాబట్టి.. ప్రజలు కారును ఎన్నుకున్నారని తెలిపారు. ఇప్పుడు తాను చెప్తున్నది అంచనా మాత్రమే. అయితే తమ బృందం శాస్త్రీయంగా పరిశీలించి అభిప్రాయాలు సేకరించారు.. ఎలా తేల్చారనే విషయాన్ని తిరుపతిలో ఆదివారం చెప్తానని లగడపాటి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెద్దన్నయ్య ఓ ఫైటర్.. ఆయనకు రిటైర్మెంట్ లేదు : పవన్ కళ్యాణ్

Kantara Chapter 1: రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ (video)

Mardaani 3: నవరాత్రి ఆరంభం సందర్భంగా రాణి ముఖర్జీ మర్దానీ 3 పోస్టర్ విడుదల

అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్‌లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా

ఓజీ చిత్రానికి సహకరించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు: డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments