Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త, పిల్లలు లేని సమయంలో మహిళా డాన్సర్ ఇంట్లోకి వచ్చింది, వెళ్లగానే సూసైడ్

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (16:06 IST)
విజయవాడ వాంబే కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ డాన్సర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... గాయత్రి అనే డాన్సర్ తన భర్త సతీష్, పిల్లలతో కలిసి వాంబే కాలనీలో వుంటోంది. ఆమె ఇంట్లో వుండగా భర్త, పిల్లలు బైటకు వెళ్లారు. ఆ సమయంలో నీలిమ అనే ఓ యువతి గాయత్రి ఇంటికి వచ్చింది.
 
వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు ఇరుగుపొరుగు చెపుతున్నారు. అనంతరం నీలిమ వెళ్లిపోయింది. కొద్దిసేపటికే గాయత్రి ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments