భర్త, పిల్లలు లేని సమయంలో మహిళా డాన్సర్ ఇంట్లోకి వచ్చింది, వెళ్లగానే సూసైడ్

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (16:06 IST)
విజయవాడ వాంబే కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ డాన్సర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... గాయత్రి అనే డాన్సర్ తన భర్త సతీష్, పిల్లలతో కలిసి వాంబే కాలనీలో వుంటోంది. ఆమె ఇంట్లో వుండగా భర్త, పిల్లలు బైటకు వెళ్లారు. ఆ సమయంలో నీలిమ అనే ఓ యువతి గాయత్రి ఇంటికి వచ్చింది.
 
వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు ఇరుగుపొరుగు చెపుతున్నారు. అనంతరం నీలిమ వెళ్లిపోయింది. కొద్దిసేపటికే గాయత్రి ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments