భర్త, పిల్లలు లేని సమయంలో మహిళా డాన్సర్ ఇంట్లోకి వచ్చింది, వెళ్లగానే సూసైడ్

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (16:06 IST)
విజయవాడ వాంబే కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ డాన్సర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... గాయత్రి అనే డాన్సర్ తన భర్త సతీష్, పిల్లలతో కలిసి వాంబే కాలనీలో వుంటోంది. ఆమె ఇంట్లో వుండగా భర్త, పిల్లలు బైటకు వెళ్లారు. ఆ సమయంలో నీలిమ అనే ఓ యువతి గాయత్రి ఇంటికి వచ్చింది.
 
వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు ఇరుగుపొరుగు చెపుతున్నారు. అనంతరం నీలిమ వెళ్లిపోయింది. కొద్దిసేపటికే గాయత్రి ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments