దేశం, ప్ర‌పంచం... రాహుల్ నాయకత్వాన్ని కోరుకుంటోంది.... కేవీపీ

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (16:46 IST)
భార‌త‌దేశానికి ఇపుడు దిక్సూచి లేద‌ని, అది భార‌త ప్ర‌ధానిగా రాహుల్ గాంధీ వ‌చ్చిన త‌ర్వాతే అని కాంగ్రెస్ నాయ‌కుడు,  మాజీ రాజ్య సభ సభ్యులు కే వీ పీ రామచంద్రరావు అన్నారు.  భారతదేశం తో పాటు ప్రపంచమంతా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కే వీ పీ రామచంద్రరావు అన్నారు. విజ‌య‌వాడ‌లోని ఆంధ్ర ర‌త్న భ‌వ‌న్లో కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంలో కేవీపీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, దేశంలో ఇపుడున్న మోదీ ప్ర‌భుత్వం పోయి, కాంగ్రెస్ ప్ర‌భుత్వం రావాల‌న్నారు.
 


కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నిరంకుశ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను ప్రజలకు వివరిద్దామని పిలుపునిచ్చారు. యువతలో అభ్యుదయ భావాలు ఉన్నందున సమిష్టిగా ముందుకు సాగుదాం అన్నారు. ప్రజలందరినీ కూడగట్టుకుని  యు పి ఏ హయాంలో తీసుకువచ్చిన పథకాలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. విశాఖ ఉక్కును స్వప్రయోజనాలకోసం అమ్ముకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments