Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ అంటే కసాయి, క్రిమినల్, గంజాయి పార్టీ

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (16:27 IST)
ఏపీలో వైసీపీ ఆగ‌డాలు మితిమీరిపోయాయ‌ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమ‌ర్శించారు. వైసీపీ అంటే కసాయి, క్రిమినల్, గంజాయి పార్టీ అని ఆమె కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు నాయుడంటే ఒక వ్యవస్థ అని, చంద్రబాబు ఇచ్చిన  ఒక్క పిలుపుతో రైతులు వేల ఎకరాలు రాజధానికిచ్చారుని గుర్తు చేశారు.
 
 
డ్వాక్రా సృష్టికర్త చంద్రబాబు అని, సంపద ఎలా సృష్టించాలో నేర్పిన నేత అని కొనియాడారు. లోటు బడ్జెట్లో కూడా ఏపీలో 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ప్ర‌స్తుతం ఉన్న సన్నబియ్యం మంత్రికి విమర్శించే హక్కు ఎక్కడిద‌ని ప్ర‌శ్నించారు? తడిగుడ్డలతో గొంతుకోయడం సజ్జలకు బాగా తెలుసు అని, ఇక వైసీపీ నేతలు ఏపీని గంజాయికి కేంద్రంగా మార్చేశారు అని పంచుమ‌ర్తి అనూరాధ విమ‌ర్శించారు. రైతు రుణమాఫీ ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పండి అంటూ, వైసీపీ నేత‌ల‌ను, జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఆమె స‌వాలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

మోహన్ బాబు యూనివర్శిటీలో అధిక ఫీజులు వసూలు.. స్పందించిన మంచు మనోజ్!!

రజనీకాంత్ సినిమా షూటింగ్‌కు సమీపంలో అగ్నిప్రమాదం... ఎక్కడ?

అక్కినేని నాగేశ్వర రావు 100వ పుట్టిన రోజు వార్షికోత్సవం సందర్భంగా ఘన నివాళులు

మృత్యుముఖంలో ఉన్న అభిమానికి.. వీడియో కాల్ చేసిన హీరో! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments