Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య.. ముగ్గురు పిల్లలున్న కామాంధుడు ఫ్రెండ్ చెల్లిని చెరబట్టి రేప్

వివాహమై భార్య, ముగ్గురు పిల్లలు ఉన్న ఓ కామాంధుడు బాల్య స్నేహితుడి చెల్లెలిని చెరబట్టి ఆపై ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం చేశాడు. ఈ దారుణం హైదరాబాద్ మల్కాజ్‌గిరి పోలీసు ఠాణా పరిధిలో జరిగింది. తాజాగా వ

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (20:13 IST)
వివాహమై భార్య, ముగ్గురు పిల్లలు ఉన్న ఓ కామాంధుడు బాల్య స్నేహితుడి చెల్లెలిని చెరబట్టి ఆపై ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం చేశాడు. ఈ దారుణం హైదరాబాద్ మల్కాజ్‌గిరి పోలీసు ఠాణా పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన కేతావత్‌ రాజు(25) అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈయనకు వివాహమై భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, రాజు వద్ద ఓ యువకుడు పనిచేస్తున్నాడు. వీరిద్దరూ స్నేహితులు కావడంతో రాజు స్నేహితుడి ఇంటికి తరచూ వెళ్లివచ్చేవాడు. ఆ క్రమంలో రాజు అతడి చెల్లెలు(16)పై కన్నేశాడు. ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పడంతో ఆ యువతి నమ్మేసింది. 
 
ఈ క్రమంలో ఈనెల 19వ తేదీన మల్కాజ్‌గిరి నుంచి కర్నూలు తీసుకెళ్లాడు. అక్కడ ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. కూతురు కనిపించడం లేదని బాలిక తల్లి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కర్నూలుకు తీసుకెళ్లిన రాజు... ఆ యువతిని చెరబట్టి అత్యాచారం చేసినట్టు అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రాజును అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments