Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు డాక్టర్‌ ప్లాస్మా దానం

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (09:11 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిజిహెచ్‌ హౌస్‌ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ గెమరాజు అచ్యుత ప్లాస్మా ఇచ్చారు. గైనిక్‌ వార్డులో విధులు నిర్వహిస్తున్న సమయంలో మే 6న ఆమె కరోనా బారిన పడ్డారు.

మే 23న కరోనాపై విజయం సాధించి డిశ్చార్జి అయ్యారు. కర్నూలు వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌, రాష్ట్ర కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ప్రత్యేకాధికారి డాక్టర్‌ సి.ప్రభాకర్‌రెడ్డి, తండ్రి గణపతిరావు ప్రోద్భలంతో ప్లాస్మా ఇచ్చేందుకు అచ్యుత సిద్ధమయ్యారు.

ప్లాస్మాను దానం చేయడం పట్ల జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ అచ్యుతకు అభినందనలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments