Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతానం కలగలేదని.. భార్యను పుట్టింటికి పంపించి రెండో పెళ్లి చేసుకున్నాడు..

సంతానం కలగడం లేదని భార్యను పుట్టింటికి పంపి రెండో వివాహం చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూల్ జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన పార్వతమ్మ, కల్

Webdunia
ఆదివారం, 19 మార్చి 2017 (18:43 IST)
సంతానం కలగడం లేదని భార్యను పుట్టింటికి పంపి రెండో వివాహం చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూల్ జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన పార్వతమ్మ, కల్లప్ప దంపతులకు నలుగురు సంతానం. మూడో కుమార్తె సత్యకళను నారాయపుణపురం గ్రామానికి చెందిన వడ్డే రామాంజనేయులుకు ఇచ్చి 2002 జూన్ 16న, వివాహం చేశారు.
 
వీరిది మేనరికం కట్నం కింద కొంత బంగారం కూడా ఇచ్చారు. వీరి వివాహమై 14ఏళ్ళు గడిచినా వీరికి సంతానం కాలేదు. దీంతో మూడేళ్ళ నుండి రామాంజనేయులు భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. అదనపు కట్నం వేధించసాగాడు. 
 
అయితే పక్కా ప్లాన్ ప్రకారం భార్యను పుట్టింటికి పంపి.. నారాయణపురం గ్రామానికి చెందిన ఈరప్ప, పార్వతి దంపతుల కుమార్తె అనితను రెండో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకొన్న సత్యకళ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదనపు కట్నం తేవాలని, లేదా రెండో పెళ్ళికి ఒప్పుకోవాలని ఆమెను వేధించేవాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments