Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుర్ కురే దొంగలించాడని బాలుడిని స్తంభానికి కట్టేసి చితకబాదాడు.. ఎక్కడ?!

Webdunia
శనివారం, 28 మే 2016 (18:28 IST)
అనంతపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కుర్‌‍కురే దొంగలించాడని ఓ బాలుడిని ఓ షాపు యజమాని స్తంభానికి కట్టేశాడు. అంతేకాదు.. ఆ బాలుడిని చితకబాదడంతో బాలల హక్కుల సంఘం ఫైర్ అయ్యింది. వివరాల్లోకి వెళితే అనంత తాడిపత్రిలో ఐదు రూపాయల కుర్‌కురే ప్యాకెట్‌ను దొంగతనం చేసిన బాలుడుని షాపు యజమాని స్తంభానికి కట్టేశాడు. 
 
భయంతో కేకలు వేసిన ఆ బాలుడి పరిస్థితిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో సంఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు యజమానితో మాట్లాడి బాలుడిని విడిపించారు. ఇదిలా ఉంటే.. ఈ తతంగాన్ని వీడియో తీసిన కొందరు బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో షాపు యజమానిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments