Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడక సుఖానికి అడ్డుగా ఉన్నారనీ.. ఇద్దరు పిల్లల్ని చంపిన కసాయి తల్లి...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (14:16 IST)
పరాయి వ్యక్తితో పడకసుఖం పంచుకునేందుకు ఓ తల్లి కిరాతక చర్యకు పాల్పడింది. తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేసింది. ఆ తర్వాత అనారోగ్యంతో చనిపోయినట్టుగా ఇరుగుపొరుగువారిని నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ దారుణం కృష్ణా జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని పెడన 15వ వార్డుకు చెందిన ఓ వివాహిత అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడుని ఇంటికి పిలిపించి శృంగారంలో పాల్గొంటూ వచ్చింది. 
 
అయితే, ఈమెకు ప్రశాంతి (5), దివ్య (3) అనే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ప్రియుడు ఇంటికి వచ్చిన సమయంలో ఆతనితో ఏకాంతంగా గడిపేందుకు ఇద్దరు పిల్లలు అడ్డుగా ఉండేవారు. దీంతో ఇద్దరు పిల్లలను రెండు రోజుల వ్యవధిలో హత్య చేసి, అనారోగ్యంతో చనిపోయినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. 
 
ఇద్దరు పిల్లలు రెండు రోజుల వ్యవధిలో చనిపోవడంతో అనుమానించిన బంధువులు ఆ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు... ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. గతంలో తన భర్తను కూడా ఇలాగే చంపిందని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments