Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిప్యూటీ సీఎం పవన్ ఓఎస్‌డిగా పల్నాడు బిడ్డ కృష్ణతేజ

ఐవీఆర్
శుక్రవారం, 21 జూన్ 2024 (10:21 IST)
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన వద్ద వున్న శాఖలకు 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇవ్వగల అధికారుల కోసం చూస్తున్నారు. ఎన్నికల ఏవిధంగా నూటికి నూరు శాతం ఫలితాలు రాబట్టారో అదేవిధంగా పదవిలో కూడా అన్ని శాఖలకు నూటికి నూరు శాతం ఫలితాలను రాబట్టి తద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న పల్నాడు బిడ్డ కృష్ణతేజను ఎంపికు చేసుకున్నారు. కృష్ణతేజ ప్రస్తుతం కేరళ లోని త్రిసూర్ జిల్లా కలెక్టరుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి, పర్యాటక శాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్, కేరళ లోని అలప్పుజ జిల్లా కలెక్టరుగా సేవలను అందించారు. రెండు రోజుల కిందటే సచివాలయంలో డిప్యూటీ సీఎంను కలిశారు కృష్ణ తేజ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments