Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగి భర్తపై స్టాఫ్ నర్సు దౌర్జన్యం....

Webdunia
సోమవారం, 8 జులై 2019 (16:15 IST)
కృష్ణాజిల్లా నందిగామలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగి భర్తపై ఆస్పత్రిలో పనిచేసే స్టాఫ్‌నర్స్ దౌర్జన్యం చేసింది. ప్రజాప్రతినిధుల, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆమె దురుసుగా ప్రవర్తించింది. పైగా, ప్రభుత్వ ఆసుపత్రిలో లంచాలు అడుగుతున్నారని అక్కడకు వచ్చే రోగులు ఆరోపిస్తున్నారు. 
 
అవుట్సోర్సింగ్ వారు అందరూ స్థానిక తెలుగుదేశం పార్టీకి చెందిన వారే వీరు చెప్పిందే వేదంగా ఇక్కడ సాగుతోందని ఆరోపిస్తున్నారు. ఇక్కడ సుమారు 100 గ్రామాలకు ఏరియా ఆసుపత్రి అయిన ఈ ఆసుపత్రిని పూర్తిగా ప్రక్షాలన చేసి నాణ్యమైన వైద్యం అందించేలా వృత్తి రీత్యా డాక్టరు అయిన స్థానిక ఎమ్.ఎల్.ఎ డాక్టర్ మొడితోక జగన్మోహనరావు ఈ ఆసుపత్రిని తన ఆధీనంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. 
 
రాత్రివేళ ల్లో ఏదైన అత్యవసర కేసు(గుండె సంబందించి) ప్రైవేటు వైద్యులు ఫస్ట్ ఎయిడ్ కూడా చేయటం లేదనీ, అందువల్ల దీన్ని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2: బిగ్ బాస్ హౌస్‌లోకి రానున్న పుష్ప 2 కొరియోగ్రాఫర్.. ఎవరు?

Rashmika : విజయ్ దేవరకండ, రష్మిక పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

Nag Ashwin: కళ్యాణి ప్రియదర్శన్ నేనూ ఒకేలా వుంటాం, ఆలోచిస్తాము :దుల్కర్ సల్మాన్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments