Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగి భర్తపై స్టాఫ్ నర్సు దౌర్జన్యం....

Webdunia
సోమవారం, 8 జులై 2019 (16:15 IST)
కృష్ణాజిల్లా నందిగామలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగి భర్తపై ఆస్పత్రిలో పనిచేసే స్టాఫ్‌నర్స్ దౌర్జన్యం చేసింది. ప్రజాప్రతినిధుల, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆమె దురుసుగా ప్రవర్తించింది. పైగా, ప్రభుత్వ ఆసుపత్రిలో లంచాలు అడుగుతున్నారని అక్కడకు వచ్చే రోగులు ఆరోపిస్తున్నారు. 
 
అవుట్సోర్సింగ్ వారు అందరూ స్థానిక తెలుగుదేశం పార్టీకి చెందిన వారే వీరు చెప్పిందే వేదంగా ఇక్కడ సాగుతోందని ఆరోపిస్తున్నారు. ఇక్కడ సుమారు 100 గ్రామాలకు ఏరియా ఆసుపత్రి అయిన ఈ ఆసుపత్రిని పూర్తిగా ప్రక్షాలన చేసి నాణ్యమైన వైద్యం అందించేలా వృత్తి రీత్యా డాక్టరు అయిన స్థానిక ఎమ్.ఎల్.ఎ డాక్టర్ మొడితోక జగన్మోహనరావు ఈ ఆసుపత్రిని తన ఆధీనంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. 
 
రాత్రివేళ ల్లో ఏదైన అత్యవసర కేసు(గుండె సంబందించి) ప్రైవేటు వైద్యులు ఫస్ట్ ఎయిడ్ కూడా చేయటం లేదనీ, అందువల్ల దీన్ని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments