Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందిగామలో ఆ రోజు అర్థరాత్రి ఏం జరిగింది?

Webdunia
సోమవారం, 8 జులై 2019 (15:57 IST)
నందిగామ మున్సిపల్ పరిధిలో గల వాటర్ ట్యాంక్ వద్ద గత 15 సంవత్సరాల క్రితం పంచాయితీ అనుమతులు అని, అసలు దీనికి అనుమతులు ఉన్నాయా లేవా, అని ప్రజలు గుసగుసలాడుతున్నారు. అనుమతులు ఉంటే... గత మూడు రోజుల క్రితం అర్థరాత్రి వేళ మున్సిపాల్టీ ఏఈ సమక్షంలో బోరు వేయాల్సిన పని ఏమిటి? బోరు రాత్రివేళ వేయాటనికి కారణం ఏంటి? మరి ఇన్ని రోజులు ఎక్కడ నుంచి నీళ్ళు ఇస్తున్నారు?
 
నిబంధనల ప్రకారం ఐఎస్ఐ అనుమతి పొంది ఉండాలి. ఇన్నాళ్ల నుంచి లేని బోరు ఇప్పుడు ఎలా వేశారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు గుర్తొచ్చిందా, దీని గూడార్థం ఏంటి? 20 లీటరుకు వాటర్ క్యాను రెండు రూపాయలకు అందించాల్సి ఉండగా దానికి  ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారు. మరి నిధులు అధికారులు జేబులు నింపేందుకు చేస్తున్నరా? అసలు ఈ వాటర్ ప్లాంట్‌కి కాలపరిమితి ఎన్నిరోజులు ఉంది రోజుకి వేల లీటర్లు నీటిని విక్రయిస్తున్నారు.
 
ప్రజల ఆరోగ్యం పాడై పోయినా ఫర్లేదు వ్యాపారం మాత్రం నిత్యం కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి ఈ వాటర్‌ని క్లోరైడ్ టెస్టు కూడా చేయాలి. ఈ సంగతి నగర పంచాయతీ అధికారికి తెలియదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రజలు ప్రశ్నలకు సమాధానం అధికారుల దగ్గర ఉందా? మరి కొందరు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments