కృష్ణా జిల్లాలో ఎస్సైల‌కు స్థాన చ‌ల‌నం!

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (11:41 IST)
కృష్ణా జిల్లా ఎస్పీ ప‌లువురు పోలీస్ అధికారుల‌కు స్థాన చ‌ల‌నం క‌లిగించారు. జిల్లాలోని పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్ పి సిద్దార్థ్ కౌశల్ ఉత్తర్వులు జారీ చేసారు.

 
ఎస్సై జి. రామకృష్ణను నందిగామ నుండి చందర్లపాడు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఎస్సై వి. ఏసోబును చందర్లపాడు నుండి గుడివాడ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. నందిగామ ఎస్సై డి.ఎస్. తాతాచార్యులును నందిగామ నుండి పెదపారుపూడి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.


ఎస్సై పి సురేష్ ను  గుడివాడ నుండి నందిగామ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఎస్సై పండు దొరను పామర్రు నుండి నందిగామ పోలీస్ స్టేషన్ కు నియ‌మించారు. ఎస్పై అవినాష్ ను గుడివాడ నుండి పామర్రు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ, కృష్ణా ఎస్పీ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments