Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జిల్లాలో ఎస్సైల‌కు స్థాన చ‌ల‌నం!

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (11:41 IST)
కృష్ణా జిల్లా ఎస్పీ ప‌లువురు పోలీస్ అధికారుల‌కు స్థాన చ‌ల‌నం క‌లిగించారు. జిల్లాలోని పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్ పి సిద్దార్థ్ కౌశల్ ఉత్తర్వులు జారీ చేసారు.

 
ఎస్సై జి. రామకృష్ణను నందిగామ నుండి చందర్లపాడు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఎస్సై వి. ఏసోబును చందర్లపాడు నుండి గుడివాడ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. నందిగామ ఎస్సై డి.ఎస్. తాతాచార్యులును నందిగామ నుండి పెదపారుపూడి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.


ఎస్సై పి సురేష్ ను  గుడివాడ నుండి నందిగామ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఎస్సై పండు దొరను పామర్రు నుండి నందిగామ పోలీస్ స్టేషన్ కు నియ‌మించారు. ఎస్పై అవినాష్ ను గుడివాడ నుండి పామర్రు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ, కృష్ణా ఎస్పీ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments