Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జిల్లాలో ఎస్సైల‌కు స్థాన చ‌ల‌నం!

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (11:41 IST)
కృష్ణా జిల్లా ఎస్పీ ప‌లువురు పోలీస్ అధికారుల‌కు స్థాన చ‌ల‌నం క‌లిగించారు. జిల్లాలోని పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్ పి సిద్దార్థ్ కౌశల్ ఉత్తర్వులు జారీ చేసారు.

 
ఎస్సై జి. రామకృష్ణను నందిగామ నుండి చందర్లపాడు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఎస్సై వి. ఏసోబును చందర్లపాడు నుండి గుడివాడ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. నందిగామ ఎస్సై డి.ఎస్. తాతాచార్యులును నందిగామ నుండి పెదపారుపూడి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.


ఎస్సై పి సురేష్ ను  గుడివాడ నుండి నందిగామ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఎస్సై పండు దొరను పామర్రు నుండి నందిగామ పోలీస్ స్టేషన్ కు నియ‌మించారు. ఎస్పై అవినాష్ ను గుడివాడ నుండి పామర్రు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ, కృష్ణా ఎస్పీ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగుకు బైబై చెప్పేయనున్న అక్కినేని నాగార్జున?

వెండితెరపై కనిపించనున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments