Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జిల్లాలో ఎస్సైల‌కు స్థాన చ‌ల‌నం!

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (11:41 IST)
కృష్ణా జిల్లా ఎస్పీ ప‌లువురు పోలీస్ అధికారుల‌కు స్థాన చ‌ల‌నం క‌లిగించారు. జిల్లాలోని పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్ పి సిద్దార్థ్ కౌశల్ ఉత్తర్వులు జారీ చేసారు.

 
ఎస్సై జి. రామకృష్ణను నందిగామ నుండి చందర్లపాడు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఎస్సై వి. ఏసోబును చందర్లపాడు నుండి గుడివాడ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. నందిగామ ఎస్సై డి.ఎస్. తాతాచార్యులును నందిగామ నుండి పెదపారుపూడి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.


ఎస్సై పి సురేష్ ను  గుడివాడ నుండి నందిగామ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఎస్సై పండు దొరను పామర్రు నుండి నందిగామ పోలీస్ స్టేషన్ కు నియ‌మించారు. ఎస్పై అవినాష్ ను గుడివాడ నుండి పామర్రు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ, కృష్ణా ఎస్పీ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments