Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ రెండోరోజు పర్యటన

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (11:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కూడా రెండో రోజు కూడా పర్యటిస్తున్నారు. తొలి రోజు కడప జిల్లాలో పర్యటించిన సీఎం రోజు కూడా తిరుపతిలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. 
 
తిరుపతిలోని శ్రీకృష్ణానగర్‌లో వరద తీవ్రత తెలిపే ఫోటో దర్శననను ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా బాధితులతో నేరుగా మాట్లాడారు. వరద బాధితులకు నేనున్నాంటూ భరోసా కల్పించారు. తిరుపతి నగరంలోకి వరద నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని జగన్ అన్నారు. 
 
వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం బాధితులకు అందుబాటులో ఉండాలని అధికారులతో ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ వరద సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం జగన్ వెంట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూధన రెడ్డి, ఆర్కే రోజా, ఇతర అధికారులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments