Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ రెండోరోజు పర్యటన

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (11:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కూడా రెండో రోజు కూడా పర్యటిస్తున్నారు. తొలి రోజు కడప జిల్లాలో పర్యటించిన సీఎం రోజు కూడా తిరుపతిలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. 
 
తిరుపతిలోని శ్రీకృష్ణానగర్‌లో వరద తీవ్రత తెలిపే ఫోటో దర్శననను ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా బాధితులతో నేరుగా మాట్లాడారు. వరద బాధితులకు నేనున్నాంటూ భరోసా కల్పించారు. తిరుపతి నగరంలోకి వరద నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని జగన్ అన్నారు. 
 
వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం బాధితులకు అందుబాటులో ఉండాలని అధికారులతో ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ వరద సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం జగన్ వెంట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూధన రెడ్డి, ఆర్కే రోజా, ఇతర అధికారులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

తండేల్‌ ఫుటేజ్ కు అనుమతినిచ్చిన బన్సూరి స్వరాజ్‌కు ధన్యవాదాలు తెలిపిన బన్నీ వాసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments