Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు కాల్వలోకి దూసుకెళ్లి మహిళ మృతి .. నలుగురికి గాయాలు

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (14:01 IST)
ఉయ్యూరు మండల కలవపాముల గ్రామం వద్ద కాల్వలోకి దూసుకెళ్లిన కారు. ఈ ప్రమాదంలో గుడివాడకు చెందిన గౌరీ కుమారి 60 సంవత్సరాల మహిళ మృతి. 
 
కార్తీక మాసం నోము నిమిత్తం ఐదుగురు కుటుంబ సభ్యులు గన్నవరం వెళ్లి నుంచి గుడివాడ తిరిగి వెళ్తున్న క్రమంలో కలవపాముల వద్ద కారు అదుపుతప్పి కాల్వలోకి ఆదివారం రాత్రి 11 గంటలకు దూసుకుపోయింది.
 
ఈ ఘటన చూసిన స్థానికులు వెంటనే స్పందించి కారులో ఉన్న నలుగురిని కాపాడగా గౌరీ కుమారి మహిళను కాపాడే సమయానికి ఆలస్యం కావడంతో నీరు ఎక్కువగా తాగేసి మృతి చెందినట్లు స్థానికులు చెప్తున్నారు. 
 
ఘటనా సమాచారాన్ని అందుకున్న గ్రామీణ ఎస్సై దుర్గ మహేశ్వరరావు ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఐపీసీ 304ఏ సెక్షన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ దుర్గా మహేశ్వరరావు తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments