Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరాటే, కుంగ్ ఫూ పోటీలలో గుంటుపల్లి సెయింట్ ఆన్స్ విద్యార్థుల ప్రతిభ

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (17:53 IST)
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలోని సెయింట్ ఆన్స్ హైస్కూల్ విద్యార్థులు క‌రాటే పోటీల‌లో త‌మ ప్ర‌తిభ‌ను చాటారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట లోని బైతేస్థ రమేష్ ప్రాంగణంలోని కె. వి. ఫంక్షన్ హాల్ లో న్యూషావలింగ్ కుంగ్ఫు అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్, విక్టరీ ఫోటోకాన్ కరాటే అసోసియేషన్ వారు నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే, కుంగ్ఫు  పోటీలలో కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం గుంటుపల్లి గ్రామానికి చెందిన సెంటెన్స్ హై స్కూల్ విద్యార్థులు పలు విభాగాలలో బహుమతులు గెలుపొందారు. ఆ వివ‌రాల‌ను హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు సిస్టర్. రోస్లీ, తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు, బాలికలు బాలుర  విభాగంలో 35 ప్రధమ, 15 ద్వితీయ, 10 తృతీయ విభాగాలలో గెలుపొందార‌ని తెలిపారు. 
 
 
బాలికల విభాగంలో ఓవరాల్  గ్రౌండ్ ఛాంపియన్షిప్ ను, బాలుర విభాగంలో గ్రౌండ్ ఛాంపియన్షిప్ ను గెలుపొందారు. పాఠశాల కరస్పాండెంట్. సిస్టర్ అమల, సీబీఎస్సీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు  జైన్ యాంటోని,  పి.ఈ టి. బోనం బాలరాజు, కరాటే మాస్టర్. డి నరసింహారావు, గెలుపొందిన విద్యార్థినీ  విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments