Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తగారు డబ్బులు ఇవ్వలేదని.. వేడినూనె పోసి దాడి..!

Webdunia
ఆదివారం, 27 జూన్ 2021 (14:35 IST)
Oil
అత్తమామల వేధింపులతో కోడళ్లు ఇబ్బంది పడే సంఘటనలు తెలుసుకుని వుంటాం. కానీ కృష్ణాజిల్లా గుడివాడలో ఓ కోడలు అత్తగారు డబ్బులు ఇవ్వలేదని ఆమెపై వేడినూనె పోసి దాడి చేసింది. గుడివాడ పరిధిలోని మందపాడులో నివసించే చుక్కాలక్ష్మీ అనే మహిళకు జగనన్న చేయూత డబ్బులు వచ్చాయి. 
 
ఆమె కోడలు స్వరూప అత్తగారిని ఆ డబ్బులు ఇవ్వమని అడిగింది. అత్తగారు ఇవ్వటానికి ఒప్పుకోలేదు. దీంతో అత్తమీద కోపం పెంచుకున్న కోడలు అదివారం ఉదయం నిద్రపోతున్న అత్తగారు చుక్కాలక్ష్మిపై వేడి నూనె పోసింది.
 
తీవ్రగాయాలు పాలైన అత్త లక్ష్మిని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లక్ష్మి కోడలు స్వరూప, కొడుకు శివను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుడివాడ టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments