Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాస రావు

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (16:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల పందేరానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సినీ నటుడు పోసాని కృష్ణమురళిని నియమించింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడెమీ ఛైర్మన్‌గా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావును నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పదవిలో ఈయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. 
 
కేబినెట్ హోదాలో కొమ్మినేని ప్రెస్ అకాడెమీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సీఎం జగన్ కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి టీవీలో కొమ్మినేని పనిచేస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు మరో పదవిని ఆయనకు కట్టబెట్టింది.
 
కాగా, సినీ నటుుడు అలీని కూడా ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడుగా నియమించిన విషయం తెల్సిందే. చిత్ర పరిశ్రమకు చెందిన అలీ, పోసాని కృష్ణమురళిలు సీఎం జగన్‌కు గట్టిగా మద్దతునిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments