Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురి ఎమ్మెల్యేల రాజీనామాలకు ఆమోదం

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:43 IST)
నిరసన తీర్మానాలు చేసిన అధికార పక్షంలో నల్లచొక్కాలతో హాజరైన అసెంబ్లీ సమావేశాలలో... పార్టీలు మారుతూ రాజీనామాలు సమర్పించిన ముగ్గురి ఎమ్మెల్యేలు రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. వివరాలలోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. 
 
వారిలో తెదేపా నుండి వైకాపా గూటికి చేరిన మేడా మల్లిఖార్జునరెడ్డి, తెదేపా నుండి జనసేనలో చేరిన రావెల కిశోర్‌బాబు, భాజపా నుండి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణలు ఉన్నారు. ఈ ముగ్గురి రాజీనామాలకు స్పీకర్ ఆమోదముద్ర వేసారు. పార్టీ మారే సమయంలోనే ఈ ముగ్గురు తమ ఎమ్మెల్యే పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు కూడా రాజీనామా చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments