Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక రెచ్చిపోనున్న కొడాలి నాని, వారిద్దరే టార్గెట్

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (15:56 IST)
పౌరసరఫరాల శాఖామంత్రి కొడాలి నానిపై ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తోసిపుచ్చింది. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆయన మాట్లాడే సమయంలో సంయమనం పాటించాలని సూచించింది.
 
ఎన్నికల నిర్వహణ విషయంలోనే ఎన్నికల కమిషన్‌కు అధికారాలు ఉంటాయని, కానీ వాక్ స్వాతంత్ర్యాన్ని హరించేలా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని పిటిషనర్ తరపున న్యాయవాది తమ వాదనలను వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పునిచ్చింది. తనకు అనుకూలంగా తీర్పు రావడంపై సంతోషంలో ఉన్నారు వైసిపి కార్యకర్తలు, కొడాలి నాని.
 
దీంతో కొడాలి నాని తిరిగి ఎన్నికల కమిషనర్‌తో పాటు చంద్రబాబును టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్సలు చేసే అవకాశం ఉందంటున్నారు. అందులోను పంచాయతీ ఎన్నికల్లో వైసిపికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆ పార్టీ  నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments