Webdunia - Bharat's app for daily news and videos

Install App

విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి పోరాటం మరువలేనిది... చంద్రబాబు పొగడ్త

నల్లారి కుటుంబం పైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. తెదేపాలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి గురువారం తెదేపాలో చేరిన సందర్భంగా సీఎ

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (20:40 IST)
నల్లారి కుటుంబం పైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. తెదేపాలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి గురువారం తెదేపాలో చేరిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వారి కుటుంబం గురించి మాట్లాడారు. 
 
రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరికీ గుర్తిండిపోతుందన్నారు. విభజన వల్ల అన్యాయం జరుగుతుందని ఆయన సోనియా గాంధీపైన పోరాటం చేశారని గుర్తు చేశారు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి కూడా సోనియాతో చేతులు కలిపినా అవన్నీ ఎదుర్కొని ఒంటరి పోరాటం చేశారని ప్రశంసించారు. ఇప్పుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చేరికతో పీలేరులో తెలుగుదేశం పార్టీకి ఇక తిరుగు లేదని, వారి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments