Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుడు పరార్.. చివరి క్షణాల్లో వధువు పెళ్లాడిన యువకుడు..

Webdunia
ఆదివారం, 30 డిశెంబరు 2018 (12:38 IST)
పెళ్లికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలివున్న నేపథ్యంలో మండపానికి వెళ్తూ వెళ్తూ పెళ్లికొడుకు పారిపోయాడు. అంతే ఆ పెళ్లి రద్దు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ వధువును పెళ్లి చేసుకునేందుకు ఓ యువకుడు ముందుకు వచ్చాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. పొట్లపల్లి గ్రామానికి చెందిన కోల రాజలింగు కుమార్తెకు పందిపెల్లి శ్రీనివాస్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. డిసెంబర్ 29వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేశారు. కానీ పెళ్లి మండపానికి వాహనంలో వెళ్తూ వెళ్తూ వరుడు పారిపోయాడు.

శ్రీనివాస్ మరో యువతిని ప్రేమిస్తున్నానని చెప్పినా.. పెద్దలు బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నారు. కానీ వరుడు పారిపోవజంతో.. వధువును రమేష్ అనే అబ్బాయి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు వధువు, రమేష్ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో... వీరి వివాహం అట్టహాసంగా జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments