Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరకుంటలో శవమై తేలిన ఇద్దరు టీచర్లు.. ఆత్మహత్యా? హత్యా?

ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు యువతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం మస్కాపూర్‌ గ్రామ శివారులోని ఊరకుంటలో ఆదివారం ఆ ఇద్దరు యువతులు శవమై త

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (13:08 IST)
ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు యువతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం మస్కాపూర్‌ గ్రామ శివారులోని ఊరకుంటలో ఆదివారం ఆ ఇద్దరు యువతులు శవమై తేలారు.
 
వివరాల్లోకి వెళితే.. ఖానాపూర్ మండల కేంద్రంలోని ఇంద్రానగర్‌ కాలనీకి చెందిన తొంటుకూరి హరీశ(22), కడెం మండలం ఎల్లగడప గ్రామానికి చెందిన కొండవేని హరిత(23) స్నేహితులు. ఈ ఇద్దరు యువతులు ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. 
 
శనివారం వీరిద్దరూ అదృశ్యమయ్యారు.  బంధువులు వారిని వెతికే పనిలో ఉండగానే.. ఆదివారం వారు ఊరకుంటలో మృతదేహాలుగా కనిపించారు. వారిద్దరూ ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని.. ఇది ముమ్మాటికీ హత్యేనని ఇరువురి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విభిన్న కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments