వివేకా కేసులో సీబీఐకి కీలక ఆధారాల లభ్యం

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (22:22 IST)
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. పులివెందులలో పలువురు అనుమానితులను సీబీఐ విచారించింది.

చెప్పుల షాప్‌ యజమాని మున్నా, కుటుంబసభ్యులను సీబీఐ అధికారులు విచారించారు. మున్నా బ్యాంక్‌ లాకర్‌లో రూ 48 లక్షలు, 25 తులాల బంగారాన్ని అధికారులు గుర్తించారు.

వివేకా హత్యకు కొన్ని రోజుల ముందు పంచాయతీలో మున్నా ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయతీలో ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మరికొన్ని బ్యాంక్‌ ఖాతాల్లో రూ.20 లక్షల ఎఫ్‌డీలపై కూడా సీబీఐ ఆరా తీసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments