ఎస్వీబీసీలో కీలక నిర్ణయం, ఏంటది?

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (21:59 IST)
తిరుమల శ్రీవారి నిధులతో నడుపబడుతున్న ఛానల్ ఎస్వీబీసీ. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలే. గతంలో ఈ ఛానల్లో ప్రైవేటు యాడ్స్ ఎక్కువగా కనిపించడంతో భక్తులు భక్తి ఛానల్లో కూడా ఇలాంటివి ఏంటంటూ ప్రశ్నించారు.
 
ముఖ్యంగా డయల్ యువర్ ఈఓ లాంటి కార్యక్రమాల్లోనే భక్తులు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ ఛానల్ ఎమ్‌డి ధర్మారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఇకపై యాడ్ ఫ్రీ ఛానల్‌గా ఎస్వీబీసీని ప్రకటించారు.
 
ఇకపై యాడ్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా ఆధ్యాత్మిక యాడ్స్ మాత్రమే ఉంటాయి. డబ్బులు తీసుకోరు. ఆదాయ వనరుల కన్నా భక్తుల మనోభావాలకే ప్రాధాన్యత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్వీబీసీ ఎమ్‌డి ధర్మారెడ్డి తెలిపారు. ఛానల్ నిర్వహణకు భక్తులు స్వచ్ఛంధంగా విరాళాలు అందిస్తే మాత్రం స్వీకరిస్తామన్నారు ధర్మారెడ్డి.
 
ఇప్పటికే ఎస్వీబీసీ ఛానల్‌కు 25 లక్షల రూపాయలను విరాళంగా భక్తులు అందజేశారు. స్వామివారి పేరు మీద నడుపబడుతున్న ఛానల్‌కు భక్తులందరూ విరివిగా విరాళాలు ఇవ్వొచ్చునని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments