Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు.. ఎంపీ కేశినేని

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2023 (18:10 IST)
కోవిడ్ తర్వాత పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని అన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విజయవాడకు క్రిటికల్ కేక్ సౌకర్యం కల్పించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియాకు కృతజ్ఞతలు తెలిపారు. 
 
మూడు నెలల తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, నారా చంద్రబాబు నేతృత్వంలో పాత జీజీహెచ్‌ని ఎయిమ్స్‌ తరహాలో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో పాత జీజీహెచ్‌లో రోగులకు మంచినీరు సరఫరా చేయడం లేదని జగన్ ప్రభుత్వంపై ఆయన విమర్శించారు. 
 
క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌, బీఎస్‌ఎల్‌-3 ల్యాబ్‌లను కేంద్ర ప్రభుత్వం తన సిఫారసు మేరకే మంజూరు చేసిందన్నారు. వైసీపీ అభ్యర్థుల నియోజకవర్గాలను మార్చడం పార్టీకి ఇష్టమని, తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడనని కేశినేని నాని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments