యలమందలో కత్తి మహేష్ అంత్యక్రియలు, సినీప్రముఖులు ఎందుకు రాలేదు?

Webdunia
సోమవారం, 12 జులై 2021 (22:28 IST)
సినీ క్రిటిక్, సినీ నటుడు కత్తి మహేష్ అంత్యక్రియలు చిత్తూరు జిల్లాలో జరిగాయి. రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మృతి చెందిన కత్తి మహేష్ పార్థీవదేహాన్ని నిన్న సాయంత్రం స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని యలమందకు తీసుకొచ్చారు. 
 
యలమందలో కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. కత్తి మహేష్ మొదటి సంతానం కావడంతో దహనక్రియలను నిర్వహించారు. సినీప్రముఖులెవరూ పార్థీవ దేహాన్ని సందర్సించలేదు. కత్తి మహేష్ భార్య, కొడుకు, అతని తండ్రి, బంధువులు, యలమంద గ్రామస్తుల మధ్య అంత్యక్రియలు జరిగాయి. 
 
కత్తి మహేష్ పార్థీవ దేహాన్ని సందర్సించేందుకు ప్రముఖులు వస్తారని అందరూ భావించారు. దీంతో ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సందర్సకుల అనుమతి కోసం పార్థీవదేహాన్ని ఉంచారు. అయితే ఎవరూ రాకపోవడంతో అంత్యక్రియలను పూర్తి చేశారు. 
 
సినీనటుడిగాను, సినీ విశ్లేషకుడి గాను కత్తి మహేష్ మంచి పేరు సంపాదించారు. సినీపరిశ్రమలో చాలామంది ప్రముఖులతో పరిచయాలు కూడా కత్తి మహేష్‌కు ఉన్నాయి. అయితే ప్రముఖలెవరూ హాజరు కాలేకపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments