Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలిసినోడే కదా అని బైకు ఎక్కిన మహిళ... ఆ తర్వాత...

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (09:05 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. జిల్లాలోని రామడుగు మండలం కొరటపల్లికి చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
స్థానిక పోలీసుల సమాచారం మేరకు... కొరటపల్లికి చెందిన యువతి కరీంనగర్‌కు వెళ్తుండగా ఇదే గ్రామానికి చెందిన మేకల నరేష్‌ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై కరీంనగర్‌ వరకు తీసుకెళ్తానని నమ్మించాడు. 
 
బైక్‌పై వెళ్తూ మార్గమధ్యంలో కొక్కెరకుంట ప్రాంతంలో భయబ్రాంతులకు గురిచేసి అత్యాచారం చేసినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments