Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడెక్కిన ఏపీ పాలిటిక్స్... గంటా శ్రీనివాస రావు ఇంట్లో కాపు నేతల భేటీ!

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (15:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాపు నేతలంతా సమావేశమయ్యారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఇంట్లో ఈ భేటీ జరిగింది. ఇందులో బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ నేత బోండా శ్రీనివాస రావులు పాల్గొన్నారు. మరోవైపు, గుంటూరులో బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణతో జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 
 
విజయవాడలో ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన వీరంతా అక్కడ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. నాదెండ్ల - కన్నా భేటీ, గంటా పార్టీ మార్పు ప్రచారంపై ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. అయితే, తాను టీడీపీని వీడి వైకాపాలో చేరబోతున్నట్టు సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. 
 
నాదెండ్లతో భేటీ జరిగిందని, తాజా రాజకీయాలపై చర్చించుకున్నామని, బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ చెప్పారు. కాపు నేతల భేటీ జరిగివుంటే మాతోపాటు చాలా మంది కూర్చొనేవారు ఉన్నారన్నారు. ఈ భేటీకి ఏమాత్రం రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments