Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఎపి సిఎంకు పాలాభిషేకం(వీడియో)

కాపులను బిసిల్లో చేరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై కాపు సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లీలామహల్ సర్కిల్‌లో చంద్రబాబునాయుడు ఫ్లెక్సీకి కాపు నేతలు పాలాభిషేకం చేశారు. 50 యేళ్ళ పోరాటంతో బిసీల్లో చేరడమే కాకుండా ఐదు శాతం రి

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2017 (22:15 IST)
కాపులను బిసిల్లో చేరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై కాపు సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లీలామహల్ సర్కిల్‌లో చంద్రబాబునాయుడు ఫ్లెక్సీకి కాపు నేతలు పాలాభిషేకం చేశారు. 50 యేళ్ళ పోరాటంతో బిసీల్లో చేరడమే కాకుండా ఐదు శాతం రిజర్వేషన్లు సాధించగలిగామంటున్నారు కాపు సంఘం నేతలు.
 
అలిపిరి పాదాల మండం వద్ద కూడా కాపు నేతలు టెంకాయలు కొట్టారు. శ్రీవారిని ప్రార్థించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాపులందరూ జీవితాంతం రుణపడి ఉంటారని కాపు సంఘాల నేతలన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులందరూ కలిసి చంద్రబాబునాయుడును గెలిపించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Simbu: నాపై రెడ్ కార్డ్ వేశారు, ఏడ్చాను - థగ్ లైఫ్ చేయనని చెప్పేశాను : శింబు

Rashmika: ట్రాన్స్ ఆఫ్ కుబేర టీజర్ రిలీజ్ - రష్మిక హైలైట్, మరి నాగార్జునకు కలిసివస్తుందా ?

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments