Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నిజస్వరూపాన్ని బయటపెడతా - బిజెపి అధ్యక్షుడు కన్నా

ఎపి ప్రజలను చంద్రబాబు మోసం చేసిన తీరు..టిడిపి హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తామన్నారు బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు ఎపిలో చేసిన అభివృద్థికి నిధులు సగానికిపైగా ఇచ్చింది

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (21:01 IST)
ఎపి ప్రజలను చంద్రబాబు మోసం చేసిన తీరు..టిడిపి హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తామన్నారు బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు ఎపిలో చేసిన అభివృద్థికి నిధులు సగానికిపైగా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మాత్రమేనని చెప్పారాయన. కేంద్రం నిధులు ఇచ్చినా ఏమీ ఇవ్వలేదంటూ టిడిపి నేతలు చెబుతుండడం మంచిది కాదన్నారు. అందుకే నిజాలు ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నామని చెప్పారు.
 
నాలుగేళ్ళలో ఖాళీగా కనిపించిన భూములను తెలుగు తమ్ముళ్ళు దర్జాగా కబ్జా చేసేశారని, వాటిని చంద్రబాబునాయుడు ప్రోత్సహించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎపిలో బిజెపి విజయం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాలుగు సంవత్సరాల పాలన, అమలు చేసిన ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు సఫలీకృతులయ్యారన్నారు కన్నా లక్ష్మీనారాయణ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments