చంద్రబాబు నిజస్వరూపాన్ని బయటపెడతా - బిజెపి అధ్యక్షుడు కన్నా

ఎపి ప్రజలను చంద్రబాబు మోసం చేసిన తీరు..టిడిపి హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తామన్నారు బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు ఎపిలో చేసిన అభివృద్థికి నిధులు సగానికిపైగా ఇచ్చింది

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (21:01 IST)
ఎపి ప్రజలను చంద్రబాబు మోసం చేసిన తీరు..టిడిపి హయాంలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తామన్నారు బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు ఎపిలో చేసిన అభివృద్థికి నిధులు సగానికిపైగా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మాత్రమేనని చెప్పారాయన. కేంద్రం నిధులు ఇచ్చినా ఏమీ ఇవ్వలేదంటూ టిడిపి నేతలు చెబుతుండడం మంచిది కాదన్నారు. అందుకే నిజాలు ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నామని చెప్పారు.
 
నాలుగేళ్ళలో ఖాళీగా కనిపించిన భూములను తెలుగు తమ్ముళ్ళు దర్జాగా కబ్జా చేసేశారని, వాటిని చంద్రబాబునాయుడు ప్రోత్సహించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎపిలో బిజెపి విజయం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాలుగు సంవత్సరాల పాలన, అమలు చేసిన ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు సఫలీకృతులయ్యారన్నారు కన్నా లక్ష్మీనారాయణ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments