Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను వివస్త్రను చేసి ఇంటి నుంచి గెంటేశాడు.. ఆమె ఏం చేసిందంటే?

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (17:51 IST)
నిర్భయ, దిశ వంటి ఘటనలు దేశాన్ని కుదిపేసినా.. కొత్త చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఏమాత్రం తగ్గట్లేదు. మహిళలపై దాడులు, అత్యాచారాలు, గృహ హింసలు జరుగుతూనే వున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో కట్టుకున్న భార్యను వివస్త్రను చేసి.. ఇంటి నుంచి గెంటేశాడు.. ఓ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే.. భిక్కనూరు మండల కేంద్రంలో భార్య పట్ల భర్త పైశాచికత్వంగా ప్రవర్తించాడు. 
 
భార్యను చితక బాదిన భర్త ఆపై ఆమెను వివస్త్రను చేసి బయటకు గెంటేశాడు. ఇంటి నుంచి నగ్నంగానే పోలీస్‌స్టేషన్‌ను వెళ్లిన భాదితురాలు.. భర్త పైశాచికత్వంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన భిక్కనూరులో తీవ్ర కలకలం సృష్టించింది. బాధితురాలిని నగ్నంగా రోడ్డుపై చూసిన బంధువులు ఆమెకు బట్టలు వేసి ఇంటికి తీసుకెళ్లారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments