Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు చెల్లించమంటే చితక్కొట్టారు... వైకాపా ఎమ్మెల్యే అనుచరుల దాష్టీకం

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (16:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతల ఆగడాలు రోజురోజుకూ శృతిమించిపోతున్నాయి. ప్రత్యర్థులపైనే కాదు సొంత పార్టీ నేతలపై కూడా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా అప్పు చెల్లించమన్నందుకు సొంత పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్‌పై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది. 
 
కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉషాశ్రీ చరణ్ కొనసాగుతున్నారు. కళ్యాణదుర్గం మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్న వైకాపా నాయకురాలు ప్రభావతి వద్ద నుంచి ఉషాశ్రీ చరణ్ రూ.1.5 కోట్లను అప్పుగా తీసుకున్నారు. 
 
ఆ తర్వాత ఇందులో రూ.90 లక్షలను ఎమ్మెల్యే తిరిగి చెల్లించారు. మిగిలిన 60 లక్షల రూపాయలను చెల్లించలేదు. ఈ డబ్బులు చెల్లించాలని ఎమ్మెల్యేను కౌన్సిలర్ పదేపదే అడగసాగింది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు కౌన్సిలర్‌పై మహిళ అని కూడా చూడకుండా దాడికి పాల్పడ్డారు. ఈ దాటిలో మున్సిపల్ కార్యాలయంలోనే జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

Srivishnu: అల్లు అరవింద్ ప్రజెంట్స్ లో శ్రీ విష్ణు హీరోగా #సింగిల్ చిత్రం

ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments