Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు చెల్లించమంటే చితక్కొట్టారు... వైకాపా ఎమ్మెల్యే అనుచరుల దాష్టీకం

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (16:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతల ఆగడాలు రోజురోజుకూ శృతిమించిపోతున్నాయి. ప్రత్యర్థులపైనే కాదు సొంత పార్టీ నేతలపై కూడా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా అప్పు చెల్లించమన్నందుకు సొంత పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్‌పై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది. 
 
కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉషాశ్రీ చరణ్ కొనసాగుతున్నారు. కళ్యాణదుర్గం మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్న వైకాపా నాయకురాలు ప్రభావతి వద్ద నుంచి ఉషాశ్రీ చరణ్ రూ.1.5 కోట్లను అప్పుగా తీసుకున్నారు. 
 
ఆ తర్వాత ఇందులో రూ.90 లక్షలను ఎమ్మెల్యే తిరిగి చెల్లించారు. మిగిలిన 60 లక్షల రూపాయలను చెల్లించలేదు. ఈ డబ్బులు చెల్లించాలని ఎమ్మెల్యేను కౌన్సిలర్ పదేపదే అడగసాగింది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు కౌన్సిలర్‌పై మహిళ అని కూడా చూడకుండా దాడికి పాల్పడ్డారు. ఈ దాటిలో మున్సిపల్ కార్యాలయంలోనే జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments