Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ దొం.... కొడుకు... లం.. చేసే పనులన్నీ చేస్తాడు : వైకాపా ఎమ్మెల్యే

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (17:25 IST)
అధికార వైకాపాకు చెందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రెచ్చిపోయారు. నోటికి ఇష్టమొచ్చినట్టు బూతులు మాట్లాడారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యణ్‌లను లం... కొడుకులు అంటూ సంబోధించాడు. అంతేకాకుండా, పప్పు లోకేశ్‌కు కూడా కొవ్వు కరిగేలా బుద్ధి చెప్పాలంటూ వైకాపా శ్రేణులకు పిలుపునిచ్చారు. 
 
ఆయన శనివారం స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఓపెన్ టాపు జీపులో ప్రచారం చేస్తూ వైకాపా శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇందులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రసంగిస్తూ, చంద్రబాబు తన బినామీల కోసం బస్సు యాత్ర చేపడుతున్నారు. 
 
చంద్రబాబుని లంజా కొడకా, వెధవ అని తిట్టాలని ఉంది. మొన్న ఎన్నికల్లో చంద్రబాబుకి సరైన బుద్ధి చెప్తాం. ఆ ముసలాడు మళ్లీ లేవకూడదు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా పని చేయాలి. గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన వెధవ పనులన్నీ ప్రజలకు తెలియజెప్పాలి. చంద్రబాబు కొడుకు పప్పు లోకేష్ కూడా కొవ్వు కరిగేలా బుద్ధి చెప్పాలి.
 
పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్. చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే నువ్వు కూడా ఒక నాయకుడివేనా? పవన్ కళ్యాణ్ ఒక దొంగనా కొడుకు. లంజ చేసే పనులన్నీ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. అసలు రాజధానిని వెంటనే విశాఖకు తరలించాలి. అమరావతిలో బినామీలను బయటకు తేవాలి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను జైల్లో వేయాలి అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ ప్రసంగించారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments