Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపరిశుభ్రత.. ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థినులకు అస్వస్థత

సెల్వి
మంగళవారం, 27 ఆగస్టు 2024 (16:27 IST)
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఏలేశ్వరం బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ ​కారణంగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో 20 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
పాఠశాలలోని వంట గదిలో ఆహారం నిల్వ ఉంచిన అపరిశుభ్రతే ఈ ఫుడ్‌ పాయిజనింగ్‌కు కారణమని విద్యార్థినుల తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. 
 
ఈ ఘటనకు ముందు ఇదే గురుకుల పాఠశాలలోని వంటగదిలో అపరిశుభ్రతపై గతంలో వార్తాపత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పాఠశాల సిబ్బంది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments