Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాకలపూడి ప్యారీ షుగర్స్‌లో మరోమారు అగ్నిప్రమాదం

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (16:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిశ్రమల్లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ప్రాణనష్టం వాటిల్లుతుంది. తాజాగా కాకినాడ జిల్లాలోని వాకలపూడిలోని ప్యారీ షుగర్స్ ఫ్యాక్టరీలో మరోమారు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ నెల 19వ తేదీన ఇదే ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. 
 
ఈ ఘటన మరువకముందే సోమవారం మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను రాగం ప్రసాద్, సుబ్రహ్మణ్యేశ్వరరావుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు కార్మికులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments