Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాకలపూడి ప్యారీ షుగర్స్‌లో మరోమారు అగ్నిప్రమాదం

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (16:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిశ్రమల్లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ప్రాణనష్టం వాటిల్లుతుంది. తాజాగా కాకినాడ జిల్లాలోని వాకలపూడిలోని ప్యారీ షుగర్స్ ఫ్యాక్టరీలో మరోమారు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ నెల 19వ తేదీన ఇదే ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. 
 
ఈ ఘటన మరువకముందే సోమవారం మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను రాగం ప్రసాద్, సుబ్రహ్మణ్యేశ్వరరావుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు కార్మికులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు కనకరత్నం కు నివాళి అర్పించిన రామ్ చరణ్, అన్నాలెజినోవా

అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ మృతి

Nag: నాగార్జున 100వ చిత్రం, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాగ చైతన్య టీమ్

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మైథలాజికల్ థ్రిల్లర్ మయూఖం

గ్రాండ్ పేరెంట్స్‌‌కి ఉచితంగా ప్రదర్శించనున్న త్రిబాణధారి బార్బరిక్ టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments