Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేశ్‌పై మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఫైర్

Webdunia
సోమవారం, 16 మే 2022 (19:34 IST)
టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్‌పై ఏపీ వ్య‌వ‌సాయ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతు, కౌలు రైతుకు మ‌ధ్య తేడా ఏమిటో లోకేశ్‌కు తెలుసా? అంటూ మంత్రి కాకాణి మండిపడ్డారు. 

వ్య‌వ‌సాయం గురించి ఏమాత్రం తెలియ‌ని వాళ్లు కూడా సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నార‌ని దెప్పి పొడిచారు. లోకేశ్ ఏమైనా హ‌రితవిప్ల‌వ పితామ‌హుడా? లేక వ్య‌వ‌సాయ రంగ నిపుణుడా? అంటూ నిల‌దీశారు. 
 
మాజీ ముఖ్య‌మంత్రి కుమారుడు అయినంత మాత్రాన లోకేశ్ ఏదిప‌డితే అది మాట్లాడ‌ట‌మేనా? అంటూ ఫైర్ అయ్యారు. అస‌ని తుఫాను కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతుల‌కు క‌చ్చితంగా న‌ష్ట‌ప‌రిహారం అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments