Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరుశెనగ విత్తనం గొంతులో చిక్కుంది.. చిన్నారి ప్రాణం పోయింది..

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (10:08 IST)
వేరుశెనగ విత్తనం గొంతులో చిక్కుకుని ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, కర్ణాటక, బాగేపల్లి తాలూకా, వసంతపూర్‌కు చెందిన హనుమంతు కుటుంబం నల్లచెరువులోని బంధువుల ఇంటికి వచ్చారు. 
 
హనుమంతు రెండేళ్ల కుమార్తె నయనశ్రీ ఆడుకుంటూ వేరుశెనగ విత్తనాన్ని తినేందుకు నోట్లో పెట్టుకుంది. అది గొంతులో ఇరుక్కుని ఊపిరాడక విలవిల్లాడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే పరిస్థితి విషమించడంతో కదిరి ప్రైవేట్ ఆస్పత్రి నుంచి బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రికి వచ్చిన వారిని కంటతడిపెట్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments