Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కు ఆఫర్.. జనసేనను మా పార్టీతో కలిపేయండి.. ఎవరు?

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (08:02 IST)
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేస్తూనే పవన్‌కు ఆఫర్ ఇచ్చారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పవన్ తనతో వస్తే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. 
 
తన జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని పవన్ కళ్యాణ్‌ను కేఏ పాల్ కోరారు. వన్ మళ్లీ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తనతో పాటు పవన్ పోరాటానికి దిగాలని పిలుపు నిచ్చారు. ఇప్పటికే తన వెంట సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, గద్దర్ వచ్చారని, వారిలాగే పవన్ కూడా వచ్చి చేతులు కలపాలని కోరారు. విశాఖ ఉక్కు కోసం కలిసి పోరాడుదాం సోదరా రండి అని పిలుపునిచ్చారు. 
 
విశాఖ ఉక్కును కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెడతానన్నారు. మరోవైపు విశాఖ ఉక్కు ప్రాజెక్టుపై తాను పిల్‌ దాఖలు చేశానని, గతంలో వేసిన పిల్‌తో ఈ పిల్‌కు సంబంధం లేదని పాల్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments