Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కు ఆఫర్.. జనసేనను మా పార్టీతో కలిపేయండి.. ఎవరు?

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (08:02 IST)
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేస్తూనే పవన్‌కు ఆఫర్ ఇచ్చారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పవన్ తనతో వస్తే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. 
 
తన జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని పవన్ కళ్యాణ్‌ను కేఏ పాల్ కోరారు. వన్ మళ్లీ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తనతో పాటు పవన్ పోరాటానికి దిగాలని పిలుపు నిచ్చారు. ఇప్పటికే తన వెంట సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, గద్దర్ వచ్చారని, వారిలాగే పవన్ కూడా వచ్చి చేతులు కలపాలని కోరారు. విశాఖ ఉక్కు కోసం కలిసి పోరాడుదాం సోదరా రండి అని పిలుపునిచ్చారు. 
 
విశాఖ ఉక్కును కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెడతానన్నారు. మరోవైపు విశాఖ ఉక్కు ప్రాజెక్టుపై తాను పిల్‌ దాఖలు చేశానని, గతంలో వేసిన పిల్‌తో ఈ పిల్‌కు సంబంధం లేదని పాల్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments